ఈపీఎఫ్‌ను భారీగా లాగేశారు..
న్యూఢిల్లీ  : కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో పెన్షన్‌ ఫండ్‌ నుంచి 75 శాతం వరకూ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. ప్రధానమ…
‘రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల’
హైదరాబాద్‌:  ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  (‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’) ఈ మేరకు అసెంబ్లీ…
ట్రక్కు నిండా గులాబీలు పంపాడు: నటి
ముంబై:  తన కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్‌ ప్రముఖ నటి  జూహీ చావ్లా  తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన వ్యాపారవేత్త జై మెహతాను…
చైనాలో విలేకరుల బహిష్కరణ!
బీజింగ్‌:  చైనా రాజధాని బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు చెందిన ముగ్గురు విలేకరులను చైనా ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరించింది. ఫిబ్రవరి 3 వ తేదీన ప్రచురితమైన ఒపీనియన్‌ పీస్‌లో చైనాను ‘ఆసియా ఖండపు నిజమైన రోగి’గా అభివర్ణిస్తూ వాల్‌స్ట్రీట్‌ శీర్షిక పెట్టింది. …
ఒక‍్కరోజే రూ 1100 ఎగిసిన పసిడి..
ముంబై  : బంగారం ధరలు రోజురోజుకూ సరికొత్త గరిష్టస్దాయిలకు చేరుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లలో  గోల్డ్‌   మెరుపులకు తోడు డాలర్‌తో రూపాయి మారకం క్షీణతతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు ఎగబాకాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1100 భారమై ఏకంగా రూ 43,771 పలికింది. గత వారంలో పదిగ్రాముల బంగా…
పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం
పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం సాక్షి, హైదరాబాద్‌ : దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కు…